ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లు కూడా రావని బీజేపీ రాష్ట్ర...
2019 ఎన్నికల్లో హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లను సాధించి వైసీపీ అధికారంలోకి రాగా టీడీపీ 23 సీట్లతో సర్దిపెట్టుకుంది... ఇక జనసేన కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.....
ఏపీలో వైయస్సార్ పెళ్లి కానుక ద్వారా ప్రభుత్వం పేద అమ్మాయిలకు వివాహాలకు సాయం చేస్తోంది,
ఇక వీటికి అర్హులైన వారు జిల్లాలోని వెలుగు మండల మహిళా సమాఖ్యల్లో పెళ్లి కానుక కోసం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేసి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లెప్టోమానియా"(Kleptomania) అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.... ఇది లక్షల్లో ఒక్కరికి మాత్రమే...
తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ లో రెండు స్థానాలు, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ మొత్తం స్థానాలు అధికార పక్షాలకే దక్కనుండడం గమనార్హం. తెలంగాణ,...
అధికార పార్టీ లోకి చేరిన ప్రతిపక్ష నాయకులకు మంచి గుర్తింపు ఇస్తుండటంతో అధికార పార్టీ ఎమ్మెల్యే లకు ఇది మింగుడు పడకుందట . ప్రత్యర్థులకు పెద్ద పీట వేయటాన్ని వారు సాహిచలేకపోతున్నారు. మరో...
ఏపీలో అందరికి సమానమైన పాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇక పలు కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పేదలకి సాయం చేసే విధంగా పలు పథకాలు ప్రవేశపెట్టిస్తున్నారు.. అర్హులకి సంక్షేమం అందించే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...