ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదవాడి నోటి దగ్గర ముద్ద కొట్టేసే బ్యాచ్ కి అధ్యక్షుడని, ఎంపీ విజయసాయి రెడ్డి ఉపాధ్యక్షుడని ఆరోపించారు...
నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు......
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో నాటుబాంబు పెలింది... ఈ ఘటన కర్నూల్ జిల్లా సంజాయల మండలం అక్కంపల్లి గ్రామంలో జరిగింది...
స్థానికంగా ఉన్న వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబు...
కొద్దిరోజుల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని వార్తలు...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో ప్రస్తుతం ఉండేదెవరో ఊడేదెవరో అర్థం కానీ పరిస్థితి నెలకొంది... ఉదయం పార్టీ తరపున తమ వాయిన్ ను బలంగా వినిపించిన తమ్ముళ్లు...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లనున్నారు ఈనెల 27న... అయితే ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే పనిలో ఉన్నారు.. అలాగే...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన సందర్బంలో రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.. అయితే దీనికి తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచారు కాని ఏపీ ముఖ్యమంత్రిని మాత్రం పిలవలేదు..
దీనిపై...
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడుపై వరుస ట్వీట్లు చేశారు.. చంద్రబాబు నాయుడు కళ్లల్లో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుందని ఆరోపించారు... పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...