ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యావహారం హాట్ టాపిక్... రాజధానిని అమరావతిలోనే ఉంచాలని అక్కడి రైతులు ధర్నాలు చేస్తున్నారు... వారికి మద్దతుగా ప్రతిపక్ష టీడీపీ అలాగే జనసేన పార్టీలతో పాటు సీపీఐ పార్టీ...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టికి చెందిన 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు... తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది... ఆ పార్టీకి చెందిన కీలకనేత రాజీనామా చేశారు... ఇటీవలే ఏపీ సర్కార్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చింది.... దీంతో అమరావతి రైతులు రాజధానిని...
జనవరి 9న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని చిత్తూరులో ప్రారంభించారు. మథ్యాహ్నం అందరి తల్లులకి లబ్దిదారులకి 15 వేల రూపాయలు బ్యాంకు అకౌంట్లో పడ్డాయి, అయితే చదువుతో పాటు...
రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులని వ్యాఖ్యానించిన వైసీపీ నేత పృథ్వీపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు... మహిళలు కూడా వీడియోల రూపంలో విమర్శలు చేస్తున్నారు.. అయితే ఇప్పుడు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి కీలక పదవి ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న డోర్లన్ని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లోజ్ చేశారు... పార్టీలో చేరాలనుకునే వారికి సవాలక్ష కండీషన్లు పెట్టారు... అయినా కూడా తాము...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలను చేపట్టినప్పటినుంచి రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు... ప్రభుత్వ ఫలాలు అందరికి అందాలి... అన్ని ప్రాంతాలు అభివృద్ది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...