ఏపీ నాయకుల్లో రాజధాని విషయంలో భిన్న స్వారాలు వినిపిస్తున్నాయి... రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనా వంటివారు రాజధానిని అమరావతిలో ఉంచాలని డిమాండ్ చేస్తుంటే.... ఇక ఉత్తరాంధ్ర రాయలసీమ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కు అయ్యారా అంటే అవుననే అంటున్నారు...కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి నాగం జనార్థన్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల సీఎంగా మిగిలిపోతారా అంటే అవుననే అంటున్నారు సీపీఐ జాతీయ నాయకులు నారాయణ... తాజాగా ఆయన మీడియా సమావేశంలో...
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు... ఇక ఆయన ప్రకటనతో రాజధాని ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు...
బోస్టన్ కమిటీ జీఎన్ రావు కమిటీని భోగి పండుగ రోజునాడు మంటలలో వేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న సంగతి తెలిసిందే... అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి కొడాలి...
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం హీటెక్కుతోంది... ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో గతంలో టీడీపీ నాయకులు అక్రమంగా తక్కువ ధరలకు అనుకూలంగా ఉన్న వారి పేర్లమీద అలాగే బినామీ పేర్లమీద భుములు...
విక్రమార్కుడు-భేతాళ కథల్లోని భేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు... రకరకాల మ్యానిప్యులేషన్లతో తప్పించుకుంటూ వస్తున్నారని ఆరోపించారు. చేసిన తప్పుల నుంచి శాశ్వతంగా ఎవరూ బయట పడలేరని త్వరలోనే ఆయనకు...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు... గతంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి వ్యతిరేకంగా అమరావతి రాజధానిలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...