చంద్రబాబు నాయుడును తాను పాతికేళ్ళ నుంచి చూస్తున్నానని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నార.... అధ్యక్షా... వైఎస్ మరణం తర్వాత తానే ముఖ్యమంత్రి అని ఎవ్వరులేరని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారని అవంతి...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో చాలామంది నేతలు ఆ పార్టీని వీడటానికి సిద్దమయ్యారు.... ఇప్పటికే కొంతమంది బీజేపీ, వైసీపీలో చేరిపోయి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు.... ఇదే క్రమంలో జేసీ దివాకర్...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ నేత ఎమ్మెల్సీ నారాలోకేశ్ ఫైర్ అయ్యారు.... తెలుగు మాట్లాడటం రాని మద్దబుద్దినేత మంగళగిరిని మందళగిరి అని, జయంతికి వర్థంతికి తేడా తెలియని లోకేశ్ ను...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో రెండు నెలల్లో రాజ్యసభ సీట్ల పందేరం జరగనుంది అని తెలుస్తోంది ఈసారి రెండు సీట్లు రానున్నాయి. ఈ రెండు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది....
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు.. అంతేకాదు వైసీపీలో తర్వాత రోజు చేరిపోయారు. వైసీపీ సిద్దాంతాలు ,పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు...
డ్వాక్రా మహిళలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ ఆసరా పథకం ప్రయోజనం అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి బకాయిలు లేని సంఘాలకు సున్నా వడ్డీ పథకం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు సామాన్యులకు పెనుభారంగా మారిందని టీడీపీ నేత ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. దీంతో ప్రజలపై సంవత్సరానికి...
సోషల్ మీడియా సృజన, స్పందించే తీరు ఆశ్చర్యపడేలా ఉంటుందని పరోక్షంగా జనసేన పార్టీ అధినేత పవన్ ను ఉద్దేశిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు... పావలాకు బెత్తం స్టార్ అని పేరు పెట్టారని ఇది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...