పవన్ కల్యాణ్ రాయలసీమ టూర్ మొత్తానికి అధికార పార్టీపై విమర్శలతోనే నడుస్తోంది కర్నూలు కడప అనంతపురం చిత్తూరు ఇలా ఎక్కడ చూసినా పవన్ అధికార పార్టీపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. తాజాగా బీజేపీతో...
ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక వచ్చే ఏడాది అమ్మఒడి పథకాన్ని ఏపీలో ప్రవేశపెడుతున్నారు.. ప్రతీ తల్లి...
పర్చూరులో వైసీపీ ఓటమి పాలైంది.. అయితే అక్కడ దగ్గుబాటి కుటుంబానికి బాధ్యతలు ఇవ్వకుండా రామనాధం బాబుకి పార్టీ బాధ్యతలు మళ్లీ అప్పగిచారు జగన్.. అయితే దగ్గుబాటి కుటుంబాన్ని ఎందుకు ఇలా దూరం పెడుతున్నారు...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో డ్వాక్రా రుణ మాఫీ కూడా ఒకటి నాలుగు విడుతలుగా రుణమాఫీ చేస్తాము అని తెలియచేశారు. అయితే ప్రభుత్వం లోన్ మాఫీ చేస్తుందిలే...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు... కొందురు వైసీపీలో జంప్ చేస్తుంటే మరికొందరు బీజేపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారు... దీంతో టీడీపీలో ఉండేదేవరో ఉడేదేవరో...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం టెన్షన్ టెన్షన్ గా ఉన్నారని రాజకీయ వర్గాలనుంచి సమాచారం... ఈ ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితం కావడంతో టీడీపీ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరునెలల పాలనపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యాలు... ఈ ఆరునెలల పాలనలో 250మంది రైతుల...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేటీఎమ్ బ్యాచ్ అవగాహనా రాహిత్యానికి నా సానుభూతని లోకేశ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి విద్వేష మనస్తత్వంలో మార్పు రాలేదని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...