ఏపీలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.. అయితే ఏపీ ఆర్దిక పరిస్దితి బాగాలేకపోయినా ఆయన పలు కీలక పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఉద్యోగులకి...
ప్రధాన ప్రతిక్ష తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు నారాలోకేశ్ తర్వాత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న యాక్టివ్ గా కనిపిస్తున్నారు... రాష్ట్రంలో జరుతున్న కరెంట్ ఇష్యూస్ పై స్పందిస్తూ తమదైన శైలిలో విమర్శలు...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తాజాగా సెటైర్స్ వేశారు... తనకు పేటీఎమ్ బ్యాచ్ ఆవేశం చూస్తే నవ్వొస్తుందని అన్నారు.... అకౌంట్ లో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని లోకేశ్ అన్నారు. కొద్దికాలంగా పెంచుకుంటూ పోతూ, ఉల్లిధర 100 చేసి సెంచరీకొట్టారని ఎద్దేవా చేశారు...
అలాగే...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో 25 నుంచి 27 వరకు అంటే మూడు రోజులు జిల్లాలో విస్రృతంగా పర్యటించనున్నారు.... అయితే ఈ పర్యటనపై వైసీపీ...
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 151 టీడీపీ 23 జనసేన పార్టీ 1...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పై మరోసారి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు... ఇకప్పుడు వైసీపీ నాయకులు ఎందుకింత తెగులు, తెలుగు లెస్సేనా అంటూ తెలుగు కోసం...
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అన్నగారి జీవితంలో లక్ష్మీ పార్వతి భాగస్వామి అని తెలిసిందే... గతంలో ఆమె ఒక రచయితగా ఎన్టీఆర్ జీవితం కథను రాసేందుకు వెళ్లి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...