ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి సమీపంలో కృష్ణా నది కరకట్టపై ఉన్న నివాసం అక్రమ నిర్మాణం అని సీఆర్డీఎ అధికాలు గతంలో తేల్చి చెప్పారు......
ఉభయ గోదావరి జిల్లాలు టీడీపీ, వైసీపీ నాయకులకు కీలకం ఈ రెండు జిల్లాల్లో ఏ పార్టీ అయితే మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీదే అధికారం అని అంటుంటారు. 2014 ఎన్నికల్లో టీడీపీ...
తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది... కొద్దికాలంగా శివప్రసాదరావు ఆత్మహత్యపై టీడీపీ నాయకులు విమర్శలు...
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలను చేపట్టినప్పటినుంచి సైలెంట్ గా తనపని తాను చేసుకుంటు వెళ్తున్నారు... ఇటీవలే వందరోజులు పరిపాలన కూడా పూర్తి చేసుకున్నారు. ఈ వందరోజుల పరిపాలనలో ఆయన...
చదువు పూర్తి కాగానే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించారు... ఆ వెంటనే జగన్ చొరవతో 2019లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు... ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఛాన్స్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు సంస్థలతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారా అంటే అవుననే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేత వైవీబీ...
గతంలో ఎన్నడులేని విధంగా జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కేబినెట్ లో గతంలో ఏ మాత్రం మంత్రిగా అనుభవంలేని వైసీపీ నేతలను మంత్రిగా తీసుకున్నారు... ప్రస్తుతం వీరందరు ఆయా శాఖల్లో...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే... కొద్దికాలంగా వెన్నులో నొప్పి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన కొద్దికాలంగా ఆసుపత్రిలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...