ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా మారిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఎక్కడికక్కడ పార్టీ ఎదురీత ధోరణిలోనే పయణిస్తోందని చర్చించుకుటున్నారు విశ్లేషకులు...
దీంతో పార్టీని బతికించుకోవడం కోసం...
వరదలొస్తాయని సమాచారం ఉన్నప్పుడు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు... సకాలంలో స్పందించక పోతే ప్రభుత్వాన్ని తప్పు పట్టాలని అన్నారు... అయితే కరోనా విషయంలో...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీడ రాష్ట్రానికి విరగడయ్యే నాటికి ఖజానాలో 100 కోట్లే మిగిలాయని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి... కరోనా వల్ల రాబడి పూర్తిగా తగ్గిందని అన్నారు... వచ్చే 2-3 నెలలు...
కోవిడ్ తీవ్రతను కప్పిపెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కడవల కొద్ది కన్నీరు కార్చినా ఎవరూ నమ్మడం లేదని అన్నారు ఎంపీ విజసాయి రెడ్డి. బానిస విశ్వాసంతో కిరసనాయిలు అటుతిప్పి ఇటుతిప్పి బాబు ఆరోపణను...
దేశంలో ఈ వైరస్ మహమ్మారి చాపకింద నీరులా పాకుతోంది .. ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు.. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మళ్లీ పేద ప్రజలకు ఓ...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షన స్టార్ట్ చేసింది... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరినైతే పార్టీ విధేయులని భావిస్తారో, ఎవరైతు టీడీపీ పునాదులని భావిస్తారో వారిని వైసీపీలో చేర్చుకునేందుకు...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతోంది... ఇటీవలే విజయసాయిరెడ్డి కన్నా సుజనాకు...
తెలంగాణతో పాటు ఏపీలో కూడా కరోనా వైరస్ కొరలను చాచుతోంది... ఈ మయదారి మహమ్మారి ఎక్కడ ఏమూలన నుంచి వస్తుందోనని భయపడుతున్నారు... ఇటీవలే ఢిల్లీ హైదరాబాద్ వంటి మెట్రో సిటీలల్లో ఫుడ్ డెలివరీ...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...