ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ఊర్లు మునిగినా, ఇండ్లు కూలినా, జనం...
ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారు....
వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila)పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై పరువు నష్టం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నరేందర్ యాదవ్ అనే వ్యక్తి...
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సోమవారం ఓ పోస్టు పెట్టారు. దేశంలో ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకురావాలంటున్న మంత్రి...
ముఖ్యమంత్రి కేసీఆర్ పై YSRTP అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సొమ్ము మీ తాత జాగీరా కేసీఆర్..? అంటూ ముఖ్యమంత్రిని విమర్శించారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విట్టర్...
అకాల వర్షాలకు రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జనగామ జిల్లా బచ్చన్న పేట మండలంలో పంట నష్టాన్ని షర్మిల పరిశీలించారు....
పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిల(YS Sharmila)కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిన్న పోలీసులపై దాడి కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...