TTD chairman donates necklace to Tirumala Srivaru temple: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆదివారం 2కిలోల 12 గ్రాముల 500 మిల్లీ...
దేశంలో ప్రముఖ నగరంగా ఉంది.. ఇక్కడ రాజధాని నిర్మించుకొని, పాలన కొనసాగిస్తే బాగుటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిలో శాసన సభ, కర్నూలులో న్యాయ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ టీటీడీ ట్రస్ట్ బోర్డ్ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి రెడ్డి ఇంటికి అఘోరాలు వచ్చారని తాజాగా సోషల్ మీడియాలో...
టీటీడీ ట్రస్టు బోర్డు నూతన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిని తనిఖీల నిమిత్తం సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఇతర సదుపాయాలపై నిశితంగా తనిఖీలు నిర్వహించారు. ఈ...
తిరుమలలో స్వామివారి దర్శనానికి భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్కు విఙ్ఞప్తి చేశారు గవర్నర్ నరసింహన్. ఇవాళ విజయవాడకు వచ్చిన ఆయనను టీటీడీ పాలకబోర్డు నూతన ఛైర్మన్ వైవీ...
వైసీపీలో ఆయన చాలా ప్రముఖ పాత్ర పోషించారు... ముఖ్యంగా పార్టీలో ఆయన కింగ్ లా ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పారు.. జగన్ సీఎం అవ్వాలి అని కలలు కూడా కన్నారు.. చివరకు జగన్...
రాజకీయంగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని తీసుకుచ్చి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వడంతో, అప్పటి వరకూ ఆ టికెట్ ఆశించిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అలక బూనారు అని వార్తలు వచ్చాయి... గతంలో...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ ని రాజకీయంగా పక్కన పెట్టారా.. అందుకే ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వలేదా.. జగన్ అంత నమ్మకంగా ఉన్న తన బాబాయ్ ని రాజకీయంగా...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...