ప్రస్తుతం మనుషుల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఉరుకు పరుగుల జీవితంతో తినడానికే సమయం దొరకడం లేదు. దానికి తోడు తినే ఆహార పదార్ధాలు కల్తీ అయిపోయాయి. దీనితో తీవ్ర అనారోగ్య సమస్యలు...
ఈ రోజుల్లో షుగర్ వ్యాధితో ఎందరో బాధపడుతున్నారు. అందుకే అందరూ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే రాత్రి పూట కూడా చాలా మంది రైస్ కాకుండా గోధుమలు, కొర్రలు, సజ్జలు,...
పొట్లకాయ కూర వండాము అంటే ఈ రోజు నేను భోజనం చేయను అని కొందరు అంటారు. ఇలాంటి కామెంట్లు చేయకండి. ఎందుకంటే అది శరీరానికి చాలా మేలు చేస్తుంది. మంచి పోషకాలు శరీరానికి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...