ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 022 – 23 ఆర్థిక సంవత్సరానికి గానూ 2,56,257కోట్లు రూపాయలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...
ఏపీలో ప్రభుత్వ ఖాళీ పోస్టులు, ఉద్యోగాలపై అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగ ఖాళీలపై వివరించాలని సభ్యులు కోరగా..ప్రభుత్వం ఈ విధంగా సమాధానమిచ్చింది. అన్ని...
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్ పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా...
ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నెల్లూర్ జిల్లా కోసం దివంగత మంత్రి గౌతం రెడ్డి కన్న కలలను...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...