తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని,ప్రభుత్వ టీచర్లు స్థిర, ఛర భూములు...
ఏపీ: అవినీతిని అరికట్టాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్ష తప్పదని మరోసారి ఈ సంఘటనతో నిరూపితమైంది. గతంలో గుంటూరు జిల్లా నల్లపాడు సీఐగా విధులు నిర్వర్తించిన ప్రేమయ్యను...
చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. అయితే ఈ మహమ్మారి పీడ నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మంకీపాక్స్ మళ్ళి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది....
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. తాజాగా ఉక్రెయిన్ లో భారతీయులు చిక్కునట్లు తెలుస్తుంది. వీరంతా ఇండియాకు తిరుగు ప్రయాణం కాగా అధికారులు అప్పటికే ఎయిర్ పోర్టును మూసివేశారు. దీనితో వారు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...