ప్రస్తుత రోజుల్లో తినే ప్రతీది టేస్టీగా ఉండాలని కోరుకుంటాం. ఇక ఇంట్లో వంట చేస్తే అందులో సరిపడ ఉప్పు, కారం, మసాలాలు ఉండాల్సిందే. అయితే ఉప్పు అన్నేసి చూడు నన్నేసి చూడు హొయలు...
ఈ మధ్యకాలంలో ఉప్పు ఎక్కువగా తినేవారి సంఖ్య అధికంగా పెరిగిపోతుంది. కానీ ఉప్పు అధికంగా తినడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఇది కేవలం రుచికి మాత్రమే బాగుటుందని..కానీ ఉప్పు ఎంత తగ్గిస్తే...
మహిళలు ఒక్కోసారి ఎంత ఇష్టంగా వండిన అసలు టేస్ట్ రాదు. అలాంటి వాళ్లకు ఈ పొడి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పొడి ఇంట్లోనే నాటురల్ పద్దతిలో సిద్ధం చేసుకోవచ్చు. ఈ పొడి కొంచెం...
ప్రస్తుతం ఎండలు బగ్గుమని మండిపోతున్నాయి. దాంతో ప్రజలు తట్టుకోలేక అతలాకుతలం అవుతున్నారు. అయితే ఈ ఎండ నుండి తట్టుకోవాలంటే ఈ ఉప్పును వాడాల్సిందే అంటున్నారు నిపుణులు.అది మరెంటో కాదు నల్ల ఉప్పు.దీనికి ఆయుర్వేదంలో...
కిడ్నీలో రాళ్లు ఏర్పడితే వచ్చే సమస్యలు అన్నీఇన్నీ కావు. ఒంట్లో నీరు తగ్గడం, అపథ్య ఆహారం, మూత్ర ఇన్ఫెక్షన్ల వంటి కారణాలతో వచ్చే ఈ రాళ్లు శరీరాన్ని ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. దీనితో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...