ఏపీలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో గురువారం మాట్లాడిన ఆయన 'ఈబీసీ' నేస్తం అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. జనవరి 9న...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు బహిరంగలేఖ రాశారు. ఇది ఆయన రాసిన 6వ లేఖ. ఈ లేఖలో వైద్యరంగంలో లోపాలను ఎంపీ ఎత్తిచూపారు. లేఖను యదాతదంగా...
ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకూ 15.525 కి.మీ. మేర విస్తరణ
రూ. 150 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు సీఎం వైయస్.జగన్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రేపు ఉదయం...
ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు బహిరంగ లేఖ రాశారు. సిఎం జగన్ కు రాసిన లేఖను కింద యదాతదంగా ప్రచురిస్తున్నాం. చదవండి....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...