తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త మండలాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే....
నందమూరి కల్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న సినిమా బింబిసార. ఎ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో...
దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది....
దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ విదేశీ యువతిపై అత్యాచారయత్నం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కేసు నమోదు...
భారత్లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,13,603 కొత్త కరోనా పాజిటివ్ కేసులు...
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో...
విమానాలకు బెదిరింపు కాల్స్(Bomb Threats) చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్రమంత్రి హెచ్చరించిన గంటల వ్యవధిలోనే మరోసారి పలు విమానాలకు బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా...
ధరణి పోర్టల్(Dharani Portal) నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC)కు అప్పగించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థ నుంచి...
విమానాలకు బాంబు బెదిరింపుల ఘటనలు అధికమవుతున్నాయి. ఇటీవల 24 గంటల్లో 20కిపైగా బెదిరింపులు వచ్చాయి. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు పలు విమానాల టేకాఫ్లను నిలిపేసి...