ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీ పూర్తి మెజార్టీ సాధించబోతోంది. అసలు శాసన మండలి వద్దు..రద్దు చేద్దామంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన వైసీపీ..ఇప్పుడు పూర్తి మెజార్టీతో అటు శాసనసభలో ఇటు శాసన మండలిలోనూ పూర్తి...
ఏపీ: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో పని చేసిన పూర్వపు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.వెంకట నాగార్జునపై ముమ్మిడివరం పి. ఎస్. లో క్రైమ్ నంబర్ 234/2021,తేదీ 29.10.2021,...
ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమాని కోరిక నెరవేర్చారు హీరో జూనియర్ ఎన్టీఆర్. స్వయంగా వీడియో కాల్ చేసి..ధైర్యం చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళీ..జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని....
సముద్రంలో చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులకి ఇటీవల అనేక రకాల చేపలు పట్టుబడుతున్నాయి. అంతేకాదు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ధర కూడా పలుకుతున్నాయి. తాజాగా ఓ మత్స్యకారుడి వలలో భారీ శంఖం...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...
మహారాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) మంత్రి పదవికి రాజీనామా చేసారు. గత...
వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. విమానాశ్రయ అభివృద్ధి కోసం అదనంగా 250 ఎకరాల భూమి కావాలని, దానిని...