ఇండియాలో ప్రజలకు కాస్త రిలీఫ్ దొరికినట్టే. ఎందుకంటే మన దేశంలో కరోనా మహమ్మారి శాంతించింది. కరోనా కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు కానీ...
భారత్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు మూడు లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇప్పడు రోజుకు రెండు లక్షల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి....