Tag:ప్రగతి భవన్

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అరెస్ట్

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి జరిగింది. టీపీసీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను టిఆర్ఎస్ నాయకులు కాల్చినందుకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడించడం జరిగింది. ఈ...

నేడు గులాబీ గూటికి మోత్కుపల్లి..ఆ కీలక పదవులు ఇచ్చే ఛాన్స్?

కొంతకాలంగా రాజకీయంగా నిస్తేజంగా ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉన్నట్టుండి జిల్లా రాజకీయ క్షేత్రంపై తళుక్కున మెరిశారు. సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ సీనియర్‌ దళిత నాయకుడికి టీఆర్‌ఎస్‌ అధిష్టానం...

మళ్లీ మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్ : ఐశ్వర్య రెడ్డి కుటుంబానికి సాయం

పేదరికాన్ని జయించి ఢిల్లీలోని ప్రముఖ లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతు, సివిల్స్ కు సన్నద్ధం అవుతున్న ఐశ్వర్య రెడ్డి లాక్ డౌన్ కాలంలో హాస్టల్ ఫీజులు చెల్లించలేక గత నవంబర్ లో ఆత్మహత్య చేసుకున్న...

మరియమ్మ లాకప్ డెత్ పై సిఎం కేసిఆర్ సీరియస్ : ఇవీ ఆదేశాలు

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

నేను ఆ పథకాన్ని వ్యతిరేకించాను ఎందుకంటే : ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను సంక్షేమ పథకాలను వ్యతిరేకించినట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రైతు బంధు పథకాన్ని తాను వ్యతిరేకించిన మాట వాస్తవమే అన్నారు....

ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ : కరోనా కట్టడి లాక్ డౌన్, ఉద్యోగ నియామకాలపై చర్చ ?

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో మొదలైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు లాక్...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...