Tag:ప్రజలకు

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్-రూ.1000 చెల్లిస్తే..రూ.5 లక్షలు..

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయాలంటే ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఆడపిల్లల...

ఏపీ పెన్షనర్లకు సీఎం జగన్ శుభవార్త

ఏపీ ప్రజలకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కార్యక్రమం పూర్తయింది. తాజాగా 60.53 లక్షల మంది పెన్షనర్లకు రూ.1537.68 కోట్లు విడుదల చేసామని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బుడి ముత్యాల...

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..కొత్తగా 3 లక్షల మందికి..

ఏపీ ప్రజలకు శుభవార్త. ఇప్పటికే ఎన్నో పథకాలను తీసుకొచ్చిన సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. గత ఏడాది డిసెంబర్ లో ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది...

బీ అలర్ట్..రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు

తెలంగాణ ప్రజలకు అలెర్ట్. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని...

బీ అలర్ట్..రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు

తెలంగాణ ప్రజలకు అలెర్ట్. ఇప్పటికే కురిసిన వర్షాలకు హైదరాబాద్ తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే రానున్న 2 రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్టు...

ఏపీ ప్రజలకు షాక్..భారీగా పెరిగిన చికెన్ ధరలు..

ఏపీలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి ప్రజలకు కోలుకొని షాక్ ఇచ్చాయి. ఇటీవలే నిత్యావసర సరుకుల ధరలు, ఇంధనాల ధరలు పెంచడంతో ప్రజలు ఆర్థికంగా నానాతిప్పలు పడుతున్న క్రమంలో చికెన్ ధరలు భారీగా...

ఏపీ ప్రజలకు శుభవార్త..నేటి నుంచే నగదు బదిలీ పథకం షురూ

దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డు ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  బియ్యం పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సరుకుల కింద  ప్రజలకు బియ్యం, పంచదార, కందిపప్పులాంటి పదార్దాలు కూడా పంపిణి చేస్తున్నారు....

బిగ్ షాక్..ఏపీ ప్రజలలపై మరో భారం

ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రజలపై మరింత భారం వేసేందుకు జగన్ సర్కార్ సిద్దపడింది. 2021-22 పెంచిన మొత్తం పన్నును 2022-2023 లోను మరో 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...