ఇటీవల కాలంలో పెళ్లి పేరుతో అనేక మోసాలు వెలుగులోకి రాగా..తాజాగా హైదరాబాద్లో మరో నిత్యపెళ్లి కొడుకు ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ప్రబుద్ధుడి మోసం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
వివరాల్లోకి వెళితే..ఏపీలోని...
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే...
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రికేటీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా రైతుసంఘాల నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేశారు. తాము...
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అతను పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు అడిగాడు. మాటలు కోటలు దాటుతున్నాయి... చేతలు గడప దాటడం లేదు అన్న సామెత కేంద్రంలోని...
తెలంగాణాలో కొన్నిరోజుల క్రితం వడగాలులు, అకాల వర్షల కారణంగా అన్నదాతలు అతలాకుతలం అయ్యి పంటల్లో భారీ నష్టాలు చెవిచూడవలసి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజన్నసిరిసిల్ల జిల్లా తంగాళ్లపల్లి మండలం బస్వపూర్ గ్రామంలో...
టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ బృందం ఈ నెల 18 వ తేదీన అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకొని 12 రోజుల పాటు అమెరికాలో పర్యటించారు...
బండి సంజయ్ కు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు తేడా ఏమి లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. నడ్డా అంటే ఇన్నాళ్లు పెద్ద మనిషి అని అనుకున్నా..కానీ నడ్డా అబద్దాల అడ్డా..కేరాఫ్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...