ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఒత్తిడి కారణంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. అయితే మనిషి ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు....
ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. మన ఆరోగ్యం బాగుండడం కోసం మనకు ఇష్టంలేని పదార్దాలు కూడా మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మనం తెలియక చేసే తప్పుల వల్ల...
ఈ మధ్యకాలంలో ఫోన్ వాడకం ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం లేచిన అప్పుడు మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి ఒక్కరు మొబైల్ వాడుతూనే ఉన్నారు....
నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో ప్రముఖుల పిల్లల పేర్లు బయటకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అందులో గల్లా అశోక్ పేరు...
ఈ భూమిపై రాత్రి, పగలు నిరంతరం ఉంటాయి. మన దేశంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఇది అందరికి తెలిసిన విషయమే. సూర్యోదయం, సూర్యాస్తమయం ద్వారా మనం జీవనం కొనసాగిస్తున్నాం....
శృంగార కోరికల విషయంలో ఆడవాళ్లతో పోలిస్తే మగవారు ఎప్పుడెప్పుడు ఈ సుఖాన్ని అనుభవిద్దామా అని ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా పెళ్లైన కొత్తలో పగలు, రాత్రి అని తేడా లేకుండా శృంగార కోరికల్లో మునిగి తేలుతుంటారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...