తెలంగాణ వచ్చాక 'జయజయహే తెలంగాణ' పాటను కాలగర్భంలో కాలగర్భంలో కలిపారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గాంధీభవన్ లో రేవంత్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా...
పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అధికార పార్టీ టిఆర్ఎస్ ను, సీఎం కేసీఆర్ అవినీతిని ఎండగడుతున్నారు. ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ సీఎంకు లేఖలు రాస్తూ వాటిని అమలు...
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజి పనుల్లో భాగంగా పంప్ హౌస్ లోకి దిగుతుండగా క్రేన్ వైర్ తెగిపడింది. ఈ...
ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో భేటీ అనంతరం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జూలై 7 నాటికి పిసిసి అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తవుతుందని తెలియజేశారు.
ఈ ఏడాది...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బాసర ఐఐఐటీలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి మీరు వెళ్లరు. మా లాంటి వారు వెళ్లి సమస్యలను...
టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అధికారంలో ఉన్న తెరాస పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ను సమయం దొరికినప్పుడల్లా తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు....
శ్రీమతి సోనియాగాంధీ, శ్రీ రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసుల పై ఎంపీ - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎనిమిదేళ్ల పాలన తర్వాత కూడా కాంగ్రెస్సే...
ప్రధాని నరేంద్ర మోడీకి టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసాడు. అందులో రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని సూటిగా 9 ప్రశ్నలను సంధించాడు.
హైదరాబాద్ కు మీరు వస్తున్న...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...