భారత్ లో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,992 కేసులు వెలుగులోకి వచ్చాయి. 393 మరణాలు సంభవించాయి. శుక్రవారం 76,36,569 మందికి టీకాలు అందించారు. 24 గంటల వ్యవధిలో 9,265 మంది...
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగింది. కొత్తగా 8,439 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కరోనాతో మరో 195 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో మరో 9,525...
దేశంలోని పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే..ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన"ను (పీఎంజీకేఏవై) వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...