తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బాసర ఐఐఐటీలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి మీరు వెళ్లరు. మా లాంటి వారు వెళ్లి సమస్యలను...
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న అలర్లు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అయితే అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలంటూ...
టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా పర్యటనలు చేస్తున్నారు. అధికార పార్టీ అవినీతిని ఎండగడుతూ ఇరకాటంలో పెడుతున్నారు రేవంత్. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై,...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు TS SERP-IKP ఉద్యోగులచే సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఆ లేఖను యధాతధంగా కింద ప్రచురిస్తున్నాం..
శ్రీయుత గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు,
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు &...
టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన బదిలీలు, కొత్త జోనల్ విధానం గురించి ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...