మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి కాంగ్రెస్ ను కాదనుకొని బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక తాజాగా విజయశాంతి మరోసారి అసమ్మతి రాగం వినిపించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై...
రాజకీయాల్లో సినిమా నటులు ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో తెలిసిందే. ముందు సినిమాల్లో నటించి తర్వాత రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు ఎందరో ఉన్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే హీరోలే కాదు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...