పురపాలక, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు జన్మదినం సందర్భంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న లక్ష మంది విద్యార్థులకు డిక్షనరీలను అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...
కరోనా సమయంలో ప్రయివేటు పాఠశాలలు మూసివేసినందున ఆయా స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు సర్కారు సాయం చేసింది. ప్రతి టీచర్ కు నెలకు 2వేల రూపాయల చొప్పున అందజేసింది.
కరోనా వల్ల టీచర్లకు ప్రతి నెలా...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...