Hyderabad | తీవ్ర విషాదం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

-

హైదరాబాద్‌‌(Hyderabad)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మూడ్రోజుల క్రితం దోమలగూడలో గ్యాస్ లీక్ ఘటన(Domalguda Gas Leak) చోటు చేసుకుంది. బోనాల సందర్భంగా మంగళవారం ఉదయం పద్మ అనే మహిళ ఇంటిలో పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకైంది. దీంతో ఇంటిమొత్తం భారీగా మంటలు అంటుకున్నారు.

- Advertisement -

దీంతో ముగ్గురు చిన్నారులు సహా ఇంట్లోని ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి శరణ్య బుధవారం మృతిచెందగా.. తాజాగా.. శుక్రవారం పద్మ, ధనలక్ష్మి, అభినవ్‌లు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read Also: విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...