జనసేన పార్టీలో చేరిన నటుడు సాగర్.. ఎన్నికల్లో పోటీ..?

-

జనసేన(Janasena) పార్టీలో చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌తో ఫేమస్ అయిన నటుడు ఆర్కే నాయుడు చేరారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ పవన్ కళ్యాణ్‌తో సాగర్(Sagar) భేటీ అయ్యారు. అప్పుడే ఆయన జనసేనలో జాయిన్ అవుతారనే చర్చ జోరుగా జరిగింది. గోదావరిఖని రామగుండం ప్రాంతానికి చెందిన సాగర్.. ఎన్నికలకు ముందు పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.

- Advertisement -

ఇక గ్రేటర్ హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త లక్కినేని సుందర్ రావు, ముయ్యబోయిన ఉమాదేవి, ఆమె భర్త నాగాబాబు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి జనసేన(Janasena) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ని పవన్ ప్రకటించారు.

Read Also: కాంగ్రెస్-సీపీఐ పొత్తు ఖరారు.. ఫలించిన రేవంత్ రెడ్డి చర్చలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan).. ఎవరికీ బయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...