Bandi Sanjay: రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్లాన్

-

Bandi Sanjay: సీఎం కేసీఆర్ నేడు చండూరు బహిరంగ సభలో ఏడుస్తూ.. నటించబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తన ఏడుపుతో మళ్లీ రాష్ట్ర ప్రజల్లో సెంటిమెంట్‌‌ను రగిలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలు అభివృద్ధి కోసం వచ్చిన ఎన్నికలని.. ఆ చిల్లరగాళ్లకు కౌంటర్‌ వేయడానికి మేం ఎందుకని నడ్డా, అమిత్‌ షా అన్నారని పేర్కొన్నారు. మునుగోడులో రెండు రోజుల పాటు బీజేపీ భారీ ర్యాలీ నిర్వహిస్తుందన్నారు. ఈ ర్యాలీతో కేసీఆర్‌‌కు దిమ్మతిరుగుతుందని వ్యాఖ్యానించారు. చుండూరు సభకు వస్తున్న కేసీఆర్‌‌కు మునుగోడు అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పగలరా అని సవాల్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. ఈ క్రమంలో ఓటర్లను కొనుగోలు చేసేందుకు సీఎం కాన్వాయ్‌లోనే డబ్బు తరలిస్తారని బండి సంజయ్ (Bandi Sanjay) జోస్యం చెప్పారు.

- Advertisement -

Read also: చలికాలంలో చిక్కులకు ఇక చెక్‌!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...