Lok Sabha Polls | తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి.. ఎంపీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు ప్రకటన..

-

మరో రెండు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను(Lok Sabha Polls) బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులోనూ తనకు పట్టు ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని 17 నియోజకర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

 Lok Sabha Polls | నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్‌లు వీరే..

అదిలాబాద్ – పాయక్ శంకర్ (ఎమ్మెల్యే)

పెద్దపల్లి – రామారావు పవార్ (ఎమ్మెల్యే)

కరీంనగర్ – ధనపాల్ సూర్యనారాయణ గుప్తా (ఎమ్మెల్యే)

నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి (ఎమ్మెల్యే)

జహీరాబాద్ – కాటేపల్లి వెంకటరమణ రెడ్డి (ఎమ్మెల్యే)

మెదక్ – పాల్వాయి హరీశ్ బాబు (ఎమ్మెల్యే)

మల్కాజిగిరి – పైడి రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్యే)

సికింద్రాబాద్ – కె. లక్ష్మణ్ (ఎంపీ)

హైదరాబాద్ – రాజాసింగ్ (ఎమ్మెల్యే)

చేవెళ్ల – ఏవీఎన్ రెడ్డి (ఎమ్మెల్సీ)

మహబూబ్ నగర్ – రామచంద్రరావు (మాజీ ఎమ్మెల్సీ)

నాగర్ కర్నూల్ – మాగం రంగారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)

నల్గొండ – చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)

భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)

వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి (మాజీ మంత్రి)

మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు (మాజీ ఎంపీ)

ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)

Lok Sabha PollsRead Also: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...