పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్.. డీజీపీకి రాజాసింగ్ లేఖ

-

తనకు వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) డీజీపీకి లేఖ రాశారు. కొన్నిరోజులుగా ఎనిమిది నంబర్ల నుంచి ఫోన్లు చేస్తున్న అగంతకులు.. తనను చంపేస్తామని అంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదులు చేసినా కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చెయ్యలేదని తెలిపారు. వెంటనే తన ఫిర్యాదుపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. అంతేగాక, తనకు ప్రాణాపాయం ఉందని తెలిసినా.. తనమీద కేసులు ఉన్నాయన్న ఒకే ఒక్క కారణంలో గన్ లైసెన్స్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో వెంటనే గన్ లైసెన్స్ ఇప్పించాలని డీజీపీని కోరారు.

- Advertisement -
Read Also: కొవిడ్ కొత్త వేరియంట్.. డాక్టర్ల సలహా ఇదే

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...