మద్దతు కావాలని బీఆర్ఎస్ నేతలే మా వద్దకు వచ్చారు: CPI

-

బీఆర్ఎస్(BRS), కమ్యూనిస్టుల(CPI) పొత్తు విషయం ఇంకా అయోమయంలోనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కమ్యూనిస్టుల పొత్తు గురించి బీఆర్ఎస్ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు(Kunamneni Sambasiva Rao) పొత్తుల విషయమై ఇవాళ ఓ ప్రముఖ చానల్‌తో మాట్లాడారు. పొత్తు బాల్ బీఆర్ఎస్ కోర్టులో ఉందని, నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే అని తెలిపారు. బీఆర్ఎస్(BRS) లిస్ట్ అంటున్నారని, ఆ లిస్ట్ తర్వాత ఆ పార్టీతో పొత్తుపై తమ వైఖరి ఏంటో స్పష్టం చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్, వైఎస్, చంద్రబాబు వామపక్ష పార్టీలను గౌరవించే వాళ్లని అన్నారు. ‘ముగుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు కావాలని బీఆర్ఎస్ వాళ్లే మా దగ్గరకు వచ్చారని, మేం వెళ్లి ఇస్తాం అనలేదు’ అని వెల్లడించారు.

Read Also: ట్రాన్స్​జెండర్లుగా వేషం మార్చి భిక్షాటన
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...