ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ షాక్.. ముంబైలో కేసు నమోదు

-

ఎమ్మెల్యే రాజాసింగ్‌(Raja Singh)కు మరో అనూహ్య షాక్ తగిలింది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ముంబైలో రాజాసింగ్‌పై కేసు నమోదయింది. జనవరి 29న ముంబైలోని ముంబై మంఘళ్ హట్‌లో జరిగిన కార్యక్రమంలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ సెక్షన్ 153ఎ 1 (ఎ) కింద కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. ఆ సభలో మాట్లాడిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. ముంబైలో చేసిన వ్యాఖ్యలకు గాను హైదరాబాద్ పోలీసులు కూడా రాజాసింగ్‌కు నోటీసులు ఇచ్చారు. పీడీయాక్ట్ కేసులో జైలుకు వెళ్లిన రాజాసింగ్.. బెయిల్ మీద విడుదలైన టైంలో తెలంగాణ హైకోర్టు.. విద్వేష పూరిత మాటలు మాట్లాడొద్దంటూ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

- Advertisement -
Read Also: ‘బలగం’ సింగర్ మొగిలయ్యకు తెలంగాణ సర్కార్ సాయం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వైసీపీ నేత

ఏపీలో ఎన్నికల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది....

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ.. ఆ ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవం..

దేశవ్యాప్తంగా ఓవైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోండగా.. మరోవైపు ఓ నియోజకవర్గంలోఎన్నికలు...