Munugode Bypoll: కౌంటింగ్‌ సెంటర్‌ నుంచి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి

-

congress candidate walkout from Munugode Bypoll counting center: హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ సెంటర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి బయటకు వెళ్లిపోయారు. కాగా, పాల్వాయి స్రవంతి రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్రకు బయల్దేరి వెళ్లారు. సిట్టింగ్‌ సీట్‌ పోతుందన్న భావన లేకుండా.. మునుగోడు ఎలక్షన్‌ కంటే.. జోడో యాత్రకే కాంగ్రెస్‌ ప్రాముఖ్యత ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు వెలువడిన ఉప ఎన్నిక ఫలితాల్లో పాల్వాయి స్రవంతి వెనుకబడగా, టీఆర్‌ఎస్‌.. బీజేపీల మధ్య పోటీ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...