Delhi liquor scam:స్పెషల్ కోర్టులో.. అభిషేక్, విజయ్‌‌కు బెయిల్

-

Delhi liquor scam case abhishek vijay naik granted bail in cbi case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయక్‌కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు సీబీఐ స్పెషల్ కోర్టు రూ.2లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఈ రోజు ఉదయం ఈడీ అధికారులు సీబీఐ అదుపులో ఉన్న బోయినపల్లి అభిషేక్‌, విజయ్ నాయర్‌లను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా.. సీబీఐ స్పెషల్ కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు షాక్ కి గురిచేసింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...