Delhi liquor scam:స్పెషల్ కోర్టులో.. అభిషేక్, విజయ్‌‌కు బెయిల్

-

Delhi liquor scam case abhishek vijay naik granted bail in cbi case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయక్‌కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు సీబీఐ స్పెషల్ కోర్టు రూ.2లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఈ రోజు ఉదయం ఈడీ అధికారులు సీబీఐ అదుపులో ఉన్న బోయినపల్లి అభిషేక్‌, విజయ్ నాయర్‌లను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా.. సీబీఐ స్పెషల్ కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు షాక్ కి గురిచేసింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...