ఆపరేషన్ చేసి కడుపులో బట్టను వదలిన వైద్యులు

-

జగిత్యాల(Jagtial) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. 16 నెలల క్రితం ఓ మహిళలకు డెలివరీ చేసిన వైద్యులు.. ఆపరేషన్ అనంతరం కడుపులో బట్టను వదిలారు. తీవ్రమైన కడుపునొప్పితో ఇటీవల సదరు మహిళ నవ్యశ్రీ ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరింది. దీంతో స్కానింగ్‌లో కడుపులో బట్ట ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆమెకు ఆపరేషన్ చేసి బట్టను బయటకు తీశారు. ఈ విషయం డాక్టర్లు నవ్యశ్రీ కుటుంబ సభ్యులతో చెప్పడంతో జగిత్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరుపై మండిపడుతున్నారు.

- Advertisement -
Read Also: అధికార పార్టీ ఎంపీతో హీరోయిన్ పరిణితీ చోప్రా ఎంగేజ్మెంట్ పూర్తి?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...