Etela Rajender:పక్కా స్కెచ్‌తోనే నాపై దాడి

-

Etela Rajender fires on trs munugode Convoy attack
మునుగోడు ఎన్నికల నేపథ్యంలో తన పై జరిగిన దాడి పై ఈటెల రాజేందర్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పక్కా స్కెచ్‌తోనే నా కాన్వాయ్‌ పై  దాడి జరిగిందని ఆరోపించారు. ఎన్ని దాడులు చేసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌‌కు మునుగోడులో ఓడిపోతామని అర్ధమైందని అందుకే దాడి చెయించారని ఆగ్రహంవ్యక్తం చేశారు. మునుగోడులో గెలుపు బీజేపీదేనని ధీమావ్యక్తం చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...