కర్ణాటక ఫలితాలపై దేశ నలుమూలల చర్చ జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దేశంలో మోడీ(Modi) బ్రాండ్కు కాలం చెల్లిందని విమర్శించారు. ఈడీ, సీబీఐతో ఎన్నికల్లో నెగ్గాలని భావించిన మోడీని...
బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ అగ్రనేతల మధ్య నెలకొన్న విభేదాలు చక్కబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు పూనుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య పోరు...
తెలంగాణ బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటల...
అధికార లక్ష్యం దిశా గా బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆ పార్టీ చూపు ఖమ్మం జిల్లా వైపు పడింది. బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) తో...
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender)పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో లాలూచీ తన రక్తంలోనే లేదని అన్నారు. తుదిశ్వాస విడిచే వరకు...
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. కేసీఆర్కు ఓట్ల మీదనే...
Etela Rajender |జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ భోగ శ్రావణి(Boga Sravani) బీఆర్ఎస్ పార్టీకి, తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ లాంటి కష్ట...
తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త ధారావాహిక ప్రసారాన్ని తలపిస్తూ.. టాప్ ఫైవ్ క్రైమ్ సిరీస్ లో ఒకటిగా నిలుస్తుందనటంలో...
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే సమయం మిగిలింది. దీంతో ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.....