Gaddam Prasad Kumar | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక

-

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు ఇవాళ(బుధవారం) సాయంత్రంతో నామినేషన్ల గడువు ముగిసింది. గడ్డం ప్రసాద్ మాత్రమే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. రేపు సభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) అధికారికంగా అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించనున్నారు.

- Advertisement -

Telangana Speaker Gaddam Prasad Kumar | కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉండడంతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మద్దతు ఇచ్చింది. స్పీకర్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.

Read Also: మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఘాటు విమర్శలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...