Telangana Assembly | మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెటిజ్ నోటిఫికేషన్

-

Telangana Assembly | తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెటిజ్ నోటిఫికేషన్ విడుదలైంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌(Governor Tamilisai)కు గెజిట్‌ను సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి అందించారు. దీంతో పాత శాసనసభ రద్దై కొత్త శాసనసభ కొలువు తీరనుంది. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాజ్‌భవన్ చేరుకుని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందించారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలికారు.

- Advertisement -

ఇక కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల కోసం కొత్త కాన్వాయ్‌లను అధికారులు సిద్ధం చేశారు. కొత్త మంత్రుల కోసం సిద్ధం చేసిన అధికారులు వాహనాలను దిల్ కుష అతిథి గృహానికి తీసుకువచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

Read Also: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన మహిళా అభ్యర్థులు ఎవరంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...