కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన తెలంగాణ గవర్నర్

-

అస్వస్థతకు గురైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని గవర్నర్‌ తమిళి సై(Governor Tamilisai) ఆకాంక్షించారు. సీఎం పూర్తి ఆరోగ్యంగా ఉండాలని ఆమె ట్వీట్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న కేసీఆర్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆస్పత్రిలో కేసీఆర్‌కు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు చేసింది. ఎండోస్కోపీ పరీక్షలు చేశారు నిర్వహించారు. అయితే జనరల్ చెకప్‌లో భాగంగానే ముఖ్యమంత్రి దంపతులు ఆస్పత్రికి వచ్చారని, కేసీఆర్‌ గ్యాస్ట్రిక్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

- Advertisement -
Read Also: నవీన్ హత్య కేసుపై రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...