Peddapally District: పసికందు అమ్మకం: అమ్మమ్మ అరెస్టు

-

Peddapally District: పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును అమ్మకానికి తీసుకువెళుతుండగా పట్టుబడింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన గోదావరిఖనిలోని ఆస్పత్రిలో జరిగింది. ఓ తల్లి తన కుమార్తెకు పుట్టిన మగ శిశువును ఆస్పత్రి నుంచి అమ్మకానికి తీసుకువెళుతుండగా అది గమనించిన ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు ఆమెను పట్టుకున్నాడు. అయితే..శిశువుకు జన్మనిచ్చిన తల్లికి వివాహం కాలేదని సమాచారం. శిశువును అమ్మకానికి పెట్టిన అమ్మమ్మ (రుక్కమ్మ)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dhananjay Munde | మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా

మహారాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల...

Mamnoor Airport | మామునూరు విమానాశ్రయం దగ్గర ఉద్రిక్తత

వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం...