Ka paul: ఎలక్షన్‌ రద్దు చేయాలి.. కోర్టులో తేల్చుకుంటా!

-

Ka paul fires on bjp and trs Munugode bypoll results: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రజశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు భారీగా అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. తనకు లక్షకుపైగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. బ్యాలెట్‌ పేపర్‌ పెడితే ఆ విషయం రుజువు చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ ఎలక్షన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతిపై కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...