Himanshu | గొప్ప మనసు చాటుకున్న సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు

-

సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు(Himanshu) గచ్చిబౌలి కేశవనగర్ ప్రాథమిక పాఠశాల దత్తత తీసుకున్నారు. రూ.కోటి రూపాయలు వెచ్చించి ఆధునిక వసతులతో తీర్చిదిద్దారు. హిమాన్షు ఖాజాగూడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న సమయంలో కేశవనగర్ పాఠశాల దుస్థితి చూసి చలించి పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. పాఠశాలలో విద్యార్థులకు బెంచీలు, టాయిలెట్ల నిర్మాణాలు, ఆట స్థలం, డైనింగ్ హాల్ వంటి వసతులు కల్పించారు. రూ.కోటి రూపాయలతో దత్తత పాఠశాలను అభివృద్ధి చేసిన హిమాన్షు ఉదారత పట్ల అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
Read Also: విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్ ఎందుకు కాకూడదు!

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...