Telangana | తెలంగాణలో మూడు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు

-

Telangana |తెలంగాణలో కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో చేదు వార్త అందించింది. వచ్చే మూడు రోజుల పాటు వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 19 నుంచి మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

- Advertisement -
Read Also:
1. కాంగ్రెస్‌లో పొంగులేటి, జూపల్లి చేరికపై వచ్చేసిన క్లారిటీ
2. దేశానికి రెండో రాజధానిగా తెలంగాణ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....