Migration of tigers in adilabad District: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. భీంపూర్ మండలం తాంసీ కేశివారులో నాలుగు పులులు కనిపించినట్లు తెలుస్తుంది. ఒక పెద్ద పులి, మూడు పులి పిల్లలు రోడ్డు దాటుతుండగా ఓ డ్రైవర్ వీడియో తీశాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. అటవీ అధికారులు స్పాట్కు చేరుకొని పరిశీలిస్తున్నారు.
- Advertisement -