MLC L Ramana:ఈడీ విచారణలో ఎమ్మెల్సీ ఎల్ రమణకు అస్వస్థత

-

MLC L Ramana to be questioned by ED :ఈడీ విచారణలో ఎమ్మెల్సీ ఎల్ రమణ అస్వస్థతకు గురైయారు. దీంతో ఆయనను వెంటనే ఈడీ అధికారులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. కాగా.. క్యాసినో కేసులో ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈ రోజు ఉదయం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. నేపాల్‌లో జరిగిన ఈవెంట్లపై ఎల్‌.రమణను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా.. చికోటి ప్రవీణ్‌ నుంచి తనకు నేపాల్‌ ఈవెంట్‌కు ఆహ్వానం ఉందని కానీ.. తాను వెళ్లలేదని పేర్కొన్నాట్లు తెలుస్తుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...