Sangareddy: చెరువులో పడి తల్లి, కూతుళ్లు మృతి..సంగారెడ్డిలో విషాదం

-

Mother and daughter died after falling into the pond in Sangareddy : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలపూర్‌‌లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లి కూతురు గల్లంతయ్యారు.బట్టలు ఉతకడానికి చెరువుకు వచ్చిన తల్లి యదమ్మ, కూతురు లావణ్య (15) చెరువులో పడిపోయారు. లావణ్య మృతదేహం లభ్యం అయ్యింది కాగా.. గాలింపు కోసం వెళ్లిన మరో వ్యక్తి కూడా గల్లంతైనట్లు సమాచారం. దీంతో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....